భూ హక్కు పై అవగాహన సదస్సు

by సూర్య | Fri, Jan 27, 2023, 12:33 PM

జగనన్న శాశ్వత భూహక్క, భూ రక్ష కార్యక్రమము పై శుక్రవారం పెదకూరపాడు లోని షాదిఖానా అవగాహన సదస్సు జరుగుతుందని పెదకూరపాడు మండల తాహసిల్దార్ క్షమారాణి తెలిపారు. పెదకూరపాడు మండలంలోని గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, రెవెన్యూ సిబ్బంది అందరూ సకాలంలో పాల్గొనాలని ఆమె కోరారు.

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM