by సూర్య | Fri, Jan 27, 2023, 12:21 PM
గుంటూరు పట్టణంలోని, వికలాంగుల కాలనీ, 2వ లైనులో ఈనెల 25వ తేదీ మురుగు కాలువలో గుర్తు తెలియని, వ్యక్తి మృతి చెంది పడి ఉండటం గమనించిన స్థానికులు 75వ సచివాలయం వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి, డి. మహాలక్ష్మికి సమాచారం ఇచ్చారు. డి. మహాలక్ష్మి నగరంపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వారు చేరుకొని, మృత దేహాన్ని పరిశీలించి, మార్చురీకితరలించారు.
Latest News