భీమవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి జిల్లా నాయకులు

by సూర్య | Wed, Jan 25, 2023, 04:38 PM

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం నిర్వహించిన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి విజయనగరం జిల్లా నేతలు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల హరినాథ్, కోటగిరి నారాయణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దంతినాడ అప్పలచారి, ఉత్తరావలి మోహనరావు, జిల్లా ఇన్చార్చి అడ్డూరు శ్రీరామ్ హాజరయ్యారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM