by సూర్య | Wed, Jan 25, 2023, 04:38 PM
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం నిర్వహించిన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి విజయనగరం జిల్లా నేతలు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల హరినాథ్, కోటగిరి నారాయణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దంతినాడ అప్పలచారి, ఉత్తరావలి మోహనరావు, జిల్లా ఇన్చార్చి అడ్డూరు శ్రీరామ్ హాజరయ్యారు.
Latest News