రాహుల్ జోడో యాత్రకు బ్రేక్

by సూర్య | Wed, Jan 25, 2023, 04:35 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. జమ్ములో బుధవారం బనీహాల్ నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా భారీ వర్షం కారణంగా ముందుకు సాగలేదు. గురువారం రిపబ్లిక్ డే సందర్భంగా విరామం ఉంటుంది. పాదయాత్ర తిరిగి శుక్రవారం కొనసాగించనున్నారు. భారీ వర్షాలకు తోడు కొన్ని చోట్ల కొండ చరియలు సైతం విరిగి పడడంతో రహదారులు మూసుకుపోయాయి. దీంతో యాత్రను రద్దు చేశారు.

Latest News

 
వైసీపీ పార్టీలో చేరిన సుమారు 30 టీడీపీ కుటుంబాలు Fri, Mar 29, 2024, 01:16 PM
కొనకనమిట్ల మండలంలో ఎమ్మెల్యే అన్నా ఎన్నికల ప్రచారం Fri, Mar 29, 2024, 01:09 PM
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM
రైతు పై ఎలుగుబంటి దాడి Fri, Mar 29, 2024, 01:04 PM
కంబదూరులో పిల్లవాడి కిడ్నాప్ యత్నం విఫలం Fri, Mar 29, 2024, 01:00 PM