మత్స్యశాఖలపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ స‌మీక్షా స‌మావేశం

by సూర్య | Wed, Jan 25, 2023, 04:16 PM

పశు సంవర్థ‌క, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖలపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి పశుసంవర్థ‌క, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్ ఎం.వీ.యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ, పశుసంవర్థ‌క, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ (ఎఫ్‌ఏసీ) వై. మధుసూధన్‌రెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కె. కన్నబాబు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్‌‌ ఫెడరేషన్‌ ఎండీ బాబు .ఎ, పశుసంవర్థ‌కశాఖ డైరెక్టర్‌ ఆర్‌. అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Latest News

 
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ Fri, Apr 19, 2024, 11:39 AM
శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 58వేలు విరాళం Fri, Apr 19, 2024, 11:39 AM
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM