ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి: ఎమ్మార్వో

by సూర్య | Wed, Jan 25, 2023, 02:52 PM

ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడికి ఓటు వజ్రాయుధం లాంటిదని దానిని సద్వినియోగం చేసుకొని ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని చిట్వేలి మండల రెవెన్యూ అధికారి మురళీకృష్ణ అన్నారు. చిట్వేలి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వయోవృద్ధులను పూల మాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిట్వేలి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఉమామహేశ్వర రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషం రాజు, వీఆర్వో నరసింహులు పాల్గొన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM