లోకేష్ జిల్లా పర్యటనకు తరలిరండి: రితీష్ రెడ్డి

by సూర్య | Wed, Jan 25, 2023, 02:47 PM

కడపజిల్లా పర్యటనకు బుధవారం విచ్చేయుచున్న, జాతీయ తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేష్ దేవుని కడప కు సాయంత్రం 4: 00 గంటలకు విచ్చేయుచున్నారని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువనేత కె. రితీష్ రెడ్డిలు తెలిపారు. కావున బద్వేలు ప్రాంతం నుండి తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ లోకేష్ పర్యటనకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అలాగే నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు అందరూ సంసిద్ధమై బయలుదేరాలని బద్వేల్ మున్సిపాలిటీ టిడిపి అధ్యక్షులు జి. వెంగళరెడ్డి, రూరల్ అధ్యక్షుడు బి. రవి కుమార్ రెడ్డి, కె. వి సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకులు జహంగీర్ భాష, పోరుమామిళ్ల టిడిపి అధ్యక్షులు బైరవ ప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రంతు తదితరులు పిలుపునిచ్చారు.

Latest News

 
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM
నామినేషన్ వేసిన కాసేపటికే కేసు.. టీడీపీ అభ్యర్థికి ట్విస్ట్ ఇచ్చిన అధికారులు Fri, Apr 19, 2024, 07:32 PM
టీడీపీ అభ్యర్థి వాచీ ఖరీదే 7.75 లక్షలట.. ఇక ఆస్తుల సంగతి తెలుసా Fri, Apr 19, 2024, 07:29 PM
ఏపీ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. మరదలిని ఓడించేందుకు బరిలో బావ Fri, Apr 19, 2024, 07:26 PM
బాలకృష్ణ కంటే ఆయన భార్య వసుంధర ఆస్తులే ఎక్కువ Fri, Apr 19, 2024, 07:23 PM