పోలీస్ స్టేషనుకు వాస్తు దోషం

by సూర్య | Wed, Jan 25, 2023, 02:27 PM

కందుకూరు పట్టణ పోలీసు స్టేషనులో విచిత్ర పరిస్థితి కనపడుతుంది. స్టేషనుకు వాస్తు దోషం ఉందనే బలమైన నమ్మకం కాకీల్లో కలగడంతో స్టేషను ప్రాధాన గేటుకు తాళం పడింది. స్టేషను నిర్మాణం జరిగి 15 సంవత్సరాల కావస్తున్న. ఇప్పుడు వాస్తు దోష అనుమానం పట్టి పీడిస్తూ వారిలో పెను భూతమైంది. దీంతో కొన్ని నెలల నుండి  స్టేషను ప్రధాన గేటుకు పోలీసులు తాళం వేసేసారు. అంతే కాకుండా స్టేషనుకు ఈశాన్య మూలన పార్కింగ్ ఉండకూడదనే ఉద్దేశంతో అటు వైపు వాహనాలు నిలపకుండా ఓ తాడును కూడా కట్టారు. దీంతో పోలీసులు కూడా వాస్తులు చూస్తూ ప్రజల సౌకర్యాన్ని కాల రాస్తున్నారని అరోపిస్తున్నారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM