విధినిర్వహణలో అక్రమాలకు పాల్పడిన వారి సస్పెండ్‌

by సూర్య | Wed, Jan 25, 2023, 02:26 PM

వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కె.సంధ్య, మెహర్‌ కుమార్‌, గడ్డం ప్రసాద్‌, జీఆర్‌వీ ప్రసాద్‌లను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు విడుదల చేసింది. వీరంతా గుంటూరు, విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ నలుగురు విధినిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్టు మీడియాలో కథనాలు వచ్చాయని, విచారణ జరిపి, ఆ నివేదిక ఆధారంగా సస్పెండ్‌ చేస్తున్నట్టు రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై తుది విచారణ నివేదికను గత డిసెంబరు 19వ తేదీన ప్రభుత్వానికి సమర్పించినట్టు ఆ ఆదేశాల్లో తెలిపారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM