సెల్ఫీల మోజుతో ప్రమాదాల్లో పడుతున్న యువత

by సూర్య | Wed, Jan 25, 2023, 02:25 PM

సెల్ఫీల మోజోలో పడి ఎంతోమంది ప్రమాదాల బారిన పడుతున్నా మార్పు కనిపించడం లేదు. త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లిలో 200 అడుగుల ఎత్తయిన ఓ హెబ్బీఆర్ ట్యాంకు ఉంది. కొంత మంది పిల్లలు ట్యాంకు పై భాగంలోకి చేరుకొని సెల్ఫీలు దిగడం ఆందోళన కలిగిస్తోంది. ట్యాంకు లోపలి వైపు మెట్లు ఉన్నాయి. దానికి తలుపు లేకపోవడంతో ఇలా పైకి ఎక్కుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఎవరూ పైకి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM