రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య పడిపోయాడు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:58 PM

ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. పట్టు తప్పడంతో రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య పడిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని అకోలా రైల్వే స్టేషన్‌ లో జరిగింది. రైలు కింద పడబోతున్న ఆ ప్రయాణికుడిని పోలీసులు రక్షించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. కదులుతున్న రైలు నుంచి దిగడం, ఎక్కడం లాంటివి చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Latest News

 
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM
కోడి కత్తి శీను లాయర్ ఎంట్రీ.. రాయి తగిలితే పెద్ద గాయమే అవ్వాలిగా! Fri, Apr 19, 2024, 08:52 PM