by సూర్య | Wed, Jan 25, 2023, 01:55 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కావాలని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. 'తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి. ఐక్యంగా ఉండాలి. ఏపీని రాక్షస పాలన నుండి విముక్తి చేయడం కోసం వారాహి ద్వారా ప్రచారం చేస్తున్నా' అని అన్నారు. అనంతరం వారాహిలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు.
Latest News