టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:40 PM

మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం హనుమాపురం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీ పార్టీని వీడి బుధవారం వైసీపీలోకి చేరారు. వారికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి జగన్ ప్రభుత్వం తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM