by సూర్య | Wed, Jan 25, 2023, 01:22 PM
గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి ఆదిమూలపు సురేష్ ని విజయవాడలోని వారి క్యాంపు కార్యాలయం నందు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి గుంటూరు నగరం అభివృద్ధి పై మాట్లాడారు. గుంటూరు నగరంలో నిర్వహించాల్సిన యుజిడి పనులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు, ప్రత్యేక పారిశుద్ధ్య, పనులు నగర అభివృద్ధికి వారి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
Latest News