జిల్లా మీదగా తిరుపతికి ప్రత్యేక రైలు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:20 PM

ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు మీదగా తిరుపతికి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి మంగళవారం తెలిపారు. ఈనెల 27న సికింద్రాబాద్లో 19: 05 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07489) గుంటూరు 00: 10, తిరుపతిశనివారం ఉదయం 07: 50గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణం(07490) శనివారం 20: 25 గంటలకు ప్రారంభమై గుంటూరు మీదగా ఆదివారం 08: 30 గంటలకు సికింద్రాబాద్ వెళ్తుందన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM