బాలికలు హక్కులు తెలిసి ఉండాలి

by సూర్య | Wed, Jan 25, 2023, 12:57 PM

బాలికలు తమ హక్కులను తెలిసి ఉండాలని రేపల్లె ఐసిడిఎస్ సీడీపీవో మాణిక్యం అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ క్రాఫ్ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. పాఠ్యాంశాల బోధనలో సందేహాలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. తమ సమీపంలో వివాహాలు జరుగుతుంటే అధికారులకు సమాచారం అందించాలన్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM