అర్హులందరికీ సంక్షేమ పథకాలు

by సూర్య | Thu, Nov 24, 2022, 04:00 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ అన్నారు. లావేరు మండలం వెంకటాపురం పంచాయతీ వెంకటపురం గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆయనకు స్థానిక వైసీపీ నేతలు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Latest News

 
టీటీడీకి రూ.కోట్లతో 800 కిలోవాట్‌ల గాలిమరి విరాళం Sat, Dec 02, 2023, 09:43 PM
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sat, Dec 02, 2023, 09:37 PM
తిరుమలలో గిరి ప్రదక్షిణ.. టీటీడీ ఈవో క్లారిటీ, అలా చేయొచ్చని భక్తులకు సూచన Sat, Dec 02, 2023, 09:31 PM
ఒకే విమానంలో చంద్రబాబు, రోజా,,,,తిరుపతి నుంచి విజయవాడ వరకు జర్నీ Sat, Dec 02, 2023, 09:24 PM
ఏపీలో రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ Sat, Dec 02, 2023, 08:18 PM