అర్హులందరికీ సంక్షేమ పథకాలు

by సూర్య | Thu, Nov 24, 2022, 04:00 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ అన్నారు. లావేరు మండలం వెంకటాపురం పంచాయతీ వెంకటపురం గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆయనకు స్థానిక వైసీపీ నేతలు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Latest News

 
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM
బాపట్ల వైసిపి ఎంపీ పై చీరాల వాలంటీరు పోటీ Thu, Apr 25, 2024, 01:09 PM
పామూరు చెక్ పోస్టులో నగదు పట్టివేత Thu, Apr 25, 2024, 01:05 PM
నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థి Thu, Apr 25, 2024, 01:01 PM