కమలాపురం ఎమ్మెల్యేలు కలిసిన తిరుపాల్ రెడ్డి

by సూర్య | Thu, Nov 24, 2022, 03:19 PM

కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డిని గురువారం దువ్వూరు మండలం వైసిపి సీనియర్ నాయకులు, రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రభుత్వ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి పూలమాలతో సత్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా తిరుపాల్రెడ్డి మాట్లాడుతూ. తనకు అన్నివిధాలా సహాయ సహకారం అందిస్తూ అన్ని సమయాలల్లో తోడుగా ఉన్న రవిరెడ్డి తనకు పదవి రావడంలో సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Latest News

 
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM