టెన్త్ పరీక్షలపై కీలక ఉత్తర్వులు

by సూర్య | Thu, Nov 24, 2022, 03:09 PM

ఏపీలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి టెన్త్ పరీక్షల్లో 6 పేపర్ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్జెక్టుకు ఒక పేపర్‌ చొప్పున 6 పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రతి సబ్జెక్టుకు 2 పేపర్లు, హిందీకి ఒక పేపర్‌ చొప్పున మొత్తం 11 పరీక్షలు ఉండేవి. కరోనా టైంలో వాటిని 7కు కుదించారు. అయితే భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు వేరువేరుగా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పుడు ఈ 2 సబ్జెక్టుల ప్రశ్నలను 2 వేర్వేరు విభాగాలుగా ఒకే ప్రశ్నపత్రంలో ఇవ్వనున్నారు. కానీ ఆన్సర్‌ బుక్‌లెట్లు మాత్రం రెండు ఇస్తారు. ఒక దానిలో ఫిజిక్స్, మరో దానిలో బయాలజీ ప్రశ్నలకు జవాబులు రాయాలి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM