ఈనెల 28న ముక్కోటి ఉత్సవాల పై సమావేశం
by సూర్య |
Thu, Nov 24, 2022, 01:01 PM
ఈ నెల 28న భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో రత్నకల్యాణి అధ్యక్షతన ముక్కోటి ఉత్సవ సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. ఈసమావేశానికి దేవస్థానం అధికారులతోపాటు డివిజన్ లోని ఉన్న వివిధ శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.
Latest News