ఈనెల 28న ముక్కోటి ఉత్సవాల పై సమావేశం

by సూర్య | Thu, Nov 24, 2022, 01:01 PM

ఈ నెల 28న భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో రత్నకల్యాణి అధ్యక్షతన ముక్కోటి ఉత్సవ సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. ఈసమావేశానికి దేవస్థానం అధికారులతోపాటు డివిజన్ లోని ఉన్న వివిధ శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM