తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారు

by సూర్య | Thu, Nov 24, 2022, 12:51 PM

టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చారని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనార్థం వీరంతా తిరుమలకు రాగా.. మహాద్వారం నుంచి దర్శనానికి అనుమతించకపోవడంపై నిరసన తెలిపారు. తిరుమలలో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదని విజయవాడ శ్రీయోగి పీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద ఆరోపించారు. టీటీడీలో మార్పులు రాకపోతే దేశంలోని 900 పీఠాధిపతుల ఆశీర్వాదంతో ఏపీలో కొత్త పార్టీ స్థాపిస్తామన్నారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM