2 రోజులుగా అమ్మమ్మ మృతదేహం పక్కనే బాలుడు

by సూర్య | Thu, Nov 24, 2022, 12:43 PM

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో రెండ్రోజుల క్రితం భారీ భూకంపం సంభవించిం విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 271కి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను సహాయసిబ్బంది బయటకు తీస్తున్నారు. ఇందుకోసం సుమారు 12,000 మంది సైనికులను రంగంలోకి దించారు.


ఈ క్రమంలో శిథిలాలను తీస్తుండగా తన అమ్మమ్మ మృతదేహం పక్కనే సజీవంగా ఉన్న ఓ ఆరేళ్ల బాలుడిని సిబ్బంది గుర్తించారు. అతడు సజీవంగానే ఉన్నాడని తెలుసుకుని హుటాహూటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా సహాయక చర్యల విషయంలో ప్రభుత్వ స్పందన తగిన రీతిలో లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Latest News

 
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అప్ డేట్స్ Fri, Apr 19, 2024, 12:28 PM
టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు Fri, Apr 19, 2024, 12:27 PM
సీఎం జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు Fri, Apr 19, 2024, 12:25 PM