నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసు సీబీఐకి అప్పగింత

by సూర్య | Thu, Nov 24, 2022, 12:43 PM

నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసుపై ఏపీ హైకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. నెల్లూరు కోర్టు చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకాని చేసిన ఆరోపణలపై గతంలో కేసు నమోదు కాగా, ఆరోపణల కేసు కోర్టు విచారణలో ఉండగానే ఫైళ్లు చోరీ అయ్యాయి. దీంతో నెల్లూరు కోర్టులో చోరీ కేసును ఏపీ హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. చోరీ కేసును సుమోటోగా స్వీకరించింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM