by సూర్య | Thu, Nov 24, 2022, 12:42 PM
నలుగురు ఫారెస్ట్ గార్డులను హతమార్చిన చిరుతను బంధించిన అధికారులు దాన్ని జీవితాంతం బోనులోనే ఉంచాలని నిర్ణయించారు. యూపీలోని లఖింపుర్ ఖేరీ జిల్లా గోలా తహసీల్ పరిధిలో ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 20 వరకూ చిరుత దాడిలో నలుగురు చనిపోయారు. దీంతో 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు చిరుత కదలికలు గమనించి.. ఆరో చోట్ల బోన్లతో ట్రాప్ చేసి సోమవారం చిరుతను పట్టుకున్నట్లు చెప్పారు.
Latest News