ఆ ధరలు పెంపు.. నేటి నుంచే అమల్లోకి

by సూర్య | Thu, Nov 24, 2022, 11:53 AM

అమూల్ పాలసేకరణ ధరను పెంచారు. నేటి నుంచి రాయలసీమ జిలాల్లో పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అమూల్ పాలసేకరణ ధరను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా రాయలసీమ జిల్లాల్లో లీటర్ గేదె పాలపై రూ.2.47, లీటర్ ఆవు పాలపై రూ.1.63 చొప్పున పెంచింది. కిలో ఘనపదార్థాలకు రూ.7.9 నుంచి రూ.9.5 కు పెంచింది. దీంతో లీటర్ ఆవుపాలకు చెల్లిస్తున్న ధర రూ.30.50 నుంచి రూ.32.13 కి పెరిగింది. లీటర్ గేదె పాలకు చెల్లిస్తున్న ధర రూ.42.50 నుంచి రూ.44.97కు పెరిగింది. జగనన్న పాలవెల్లువ కింద ఈ పాలను సేకరిస్తున్న విషయం తెలిసిందే.

Latest News

 
సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు....వర్ల రామయ్య Tue, Oct 03, 2023, 10:21 PM
నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును మించిపోయారు.... వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి Tue, Oct 03, 2023, 10:20 PM
బండారు సత్యనారాయణ మూర్తి కేసు ఈ నెల 5కి వాయిదా Tue, Oct 03, 2023, 10:19 PM
పొత్తు బీజేపీతోనో, టీడీపీతోనో అనేది పవనే చెప్పాలి,,,,బీజేపీ నేత వై.సత్యకుమార్ Tue, Oct 03, 2023, 10:16 PM
నా క్యారెక్టర్‌ను తప్పుబడుతున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా Tue, Oct 03, 2023, 09:42 PM