ఆ ధరలు పెంపు.. నేటి నుంచే అమల్లోకి

by సూర్య | Thu, Nov 24, 2022, 11:53 AM

అమూల్ పాలసేకరణ ధరను పెంచారు. నేటి నుంచి రాయలసీమ జిలాల్లో పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అమూల్ పాలసేకరణ ధరను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా రాయలసీమ జిల్లాల్లో లీటర్ గేదె పాలపై రూ.2.47, లీటర్ ఆవు పాలపై రూ.1.63 చొప్పున పెంచింది. కిలో ఘనపదార్థాలకు రూ.7.9 నుంచి రూ.9.5 కు పెంచింది. దీంతో లీటర్ ఆవుపాలకు చెల్లిస్తున్న ధర రూ.30.50 నుంచి రూ.32.13 కి పెరిగింది. లీటర్ గేదె పాలకు చెల్లిస్తున్న ధర రూ.42.50 నుంచి రూ.44.97కు పెరిగింది. జగనన్న పాలవెల్లువ కింద ఈ పాలను సేకరిస్తున్న విషయం తెలిసిందే.

Latest News

 
పామూరు చెక్ పోస్టులో నగదు పట్టివేత Thu, Apr 25, 2024, 01:05 PM
నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థి Thu, Apr 25, 2024, 01:01 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Thu, Apr 25, 2024, 12:58 PM
భూములు కాజేసేందుకు సోలార్ పాలసీ: సత్యకుమార్ యాదవ్ Thu, Apr 25, 2024, 12:50 PM
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM