గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే

by సూర్య | Thu, Nov 24, 2022, 11:30 AM

ప్రొద్దుటూరు పరిధి నరసింహపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో పర్యటించారు. కార్యక్రమంలో ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పెద్దశెట్టిపల్లె ఎంపీటీసీ ఉమ్మడిశెట్టి లక్ష్మీదేవి, వైసీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, టీటీడీ పాలకమండలి సభ్యుడు మారుతి ప్రసాద్, జిల్లా తొగటవీర సంఘం అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM