భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో కార్తీకమాస పూజలు

by సూర్య | Thu, Nov 24, 2022, 11:24 AM

కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా భక్తులు కృష్ణా నదిలో దీపాలు వదులుతున్నారు. పోలమ్మ వెళ్లిరా అమ్మ అంటూ పోలిని స్వర్గానికి భక్తులు పంపుతున్నారు. నెలరోజులపాటు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో కార్తీకమాస పూజలు, ఉదయాన్నే నది స్నానాలను ఆచరించి కార్తీక దీపాలను మహిళ భక్తులు వదులుతున్నారు.ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శైవ క్షేత్రాలు మారు మోగుతున్నాయి.

Latest News

 
తాడిపత్రి లో వాలంటీరు పై కేసు నమోదు Fri, Mar 29, 2024, 12:02 PM
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు Fri, Mar 29, 2024, 11:59 AM
నేడు ఆ జోన్ లో పలు రైళ్లు రద్దు Fri, Mar 29, 2024, 11:58 AM
నేడు టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం Fri, Mar 29, 2024, 11:57 AM
రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే కలిశాము Fri, Mar 29, 2024, 11:43 AM