పుష్కరిణి వద్ద బ్రాహ్మణులకు దీపదానం స్వయంపాకం

by సూర్య | Thu, Nov 24, 2022, 11:21 AM

కార్తీక మాసం చివరి రోజు కావడంతో సింహాచలం వరాహ పుష్కరణకి వేకువ జాము నుండే భక్తులు పోటెత్తారు. పోలుపాడ్యమి సందర్భంగా అరటిదొప్పలులో దీపాలను వెలిగించి వరాహపుష్కరిణిలో మహిళలు దీపాలను వదలుతున్నారు. పుష్కరిణి వద్ద బ్రాహ్మణులకు దీపదానం స్వయంపాకం సమర్పించి భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. సింహాచల దేవస్థానం అధికారులు వరాహ పుష్కరిణి వద్ద భక్తులు కావలసినన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM