![]() |
![]() |
by సూర్య | Thu, Nov 24, 2022, 10:48 AM
పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలోని గంగినాయపల్లె సచివాలయ పరిధిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. నిరుపేదల సంక్షేమం కోసం సీఎం జగన్ చాలా హామీలు ఇచ్చారని. వాటన్నింటినీ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
Latest News