అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతం

by సూర్య | Thu, Nov 24, 2022, 10:43 AM

ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని-3 మధ్యంతర శ్రేణి క్షిపణి పరీక్షను భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించినట్లు డీఆర్ డీవో వర్గాలు వెల్లడించాయి. సాధారణ సైనిక శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ క్షిపణి అణు వార్ హెడ్ తీసుకెళ్లి.. 3,500 కి.మీ లక్ష్యాలను కూడా ఛేదించగలదు. 2006 జూన్ 9న తొలిసారి అగ్ని-3 క్షిపణి మొదటి శ్రేణి ప్రయోగించగా విఫలమైంది. 2007లో రెండో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM