నేడు విలువిద్య ఎంపికలు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:08 AM

జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి క్రీడా మైదానంలో గురువారం జిల్లాస్థాయి విలువిద్య (ఆర్చరీ) పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొదలవలస రమేష్, లోపింటి చిట్టిబాబు మంగళవారం తెలిపారు. అండర్-9, 12 విభాగాల్లో బాల బాలికలు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 29, 30, డిసెంబరు 1వ తేదీల్లో జరుగు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని స్పష్టం చేశారు. ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ప్రవేశ రుసుము తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440677201 నంబరులో సంప్రదించాలని కోరారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM