ఏపీ పీసీసీ చీఫ్ గా గిడుగు రుద్రరాజు నియమికం

by సూర్య | Wed, Nov 23, 2022, 09:36 PM

ఏపీపీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజ్‌ నియమితులయ్యారు. గిడుగు రుద్రరాజును ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటన విడుదల చేసింది. 18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 34 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. మస్తాన్ వలి, జంగా గౌతమ్, రాకేష్, సుంకర పద్మశ్రీలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకు కార్యక్రమాల కమిటీ చైర్మన్‌గా, తులసిరెడ్డికి మీడియా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ హర్ష్‌కుమార్‌ను నియమించారు.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM