లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Wed, Nov 23, 2022, 07:56 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 92 పాయింట్లు లాభపడి 61,510 వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 18,267 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.44%), బజాజ్ ఫైనాన్స్ (1.41%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.31%), కోటక్ బ్యాంక్ (0.85%), సన్ ఫార్మా (0.76%).


టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.24%), టెక్ మహీంద్రా (-0.66%), భారతీ ఎయిర్‌టెల్ (-0.54%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.50%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.48%).


 


 


 


 


 

Latest News

 
గుంటూరులో టీడీపీకి షాక్, చక్రం తిప్పుతున్న రజని Sat, Apr 20, 2024, 12:41 PM
మేకా వెంకటరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించిన వైసీపీ నాయకులు Sat, Apr 20, 2024, 12:40 PM
ఎన్డీఏను నమ్మండి అంటున్నవ్ గాని నన్ను నమ్మండి అనవేమి చంద్రబాబు? Sat, Apr 20, 2024, 12:40 PM
`మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర అప్ డేట్స్ Sat, Apr 20, 2024, 12:39 PM
రోజా ఆస్తులు ఎంతో తెలుసా? Sat, Apr 20, 2024, 12:38 PM