ఇండోనేషియా భూకంపంలో 268 మంది మృతి

by సూర్య | Wed, Nov 23, 2022, 04:13 PM

ఇండోనేషియాలోని జావా దీవిలో సోమవారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 268కి చేరింది. మరో 151 మంది జాడ తెలియాల్సి ఉంది. భూ ప్రకంపనలకు కూలిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకొని 1,083 మంది గాయపడ్డారని.. వీరిలో 300 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉండడం విషాదం నింపింది. అయితే మళ్లీ భూకంపం వస్తుందేమోననే అనుమానంతో ప్రజలు ఇళ్ల బయటే ఉంటున్నారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM