భార్యను చంపేశానని పోలీసులకు ఫోన్!

by సూర్య | Wed, Nov 23, 2022, 04:12 PM

ఓ వ్యక్తి తన భార్యను చంపేసి ఏ మాత్రం భయం లేకుండా పోలీసులకు ఫోన్ చేసి చెప్పిన ఘటన ఢిల్లీలోని హర్ష్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మొదట షాక్ అయిన పోలీసులు ఆ తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లి నిందితుడు యోగేశ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యకు ఆర్థిక సంబంధమైన వివాదాలే కారణమని నిర్ధారణకు వచ్చారు. మృతురాలు అర్చన తెలిసిన వాళ్ల దగ్గర అప్పు తీసుకోగా దీనిపై గొడవ జరగడంతో భార్యను గొంతు నులిమి యోగేష్ చంపేశాడు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM