ఎల్లుండి నుంచి భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్

by సూర్య | Wed, Nov 23, 2022, 03:19 PM

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 25 నుంచి 3 మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నెల 25న తొలి వన్డే, ఈ నెల 27న రెండో వన్డే, ఈ నెల 30న మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు.
భారత జట్టు: శిఖర్ ధావన్ (c), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (wk), సంజు శాంసన్ (wk), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM