ఇచ్చిన హామీల్లో 90% పైగా అమలు: జడ్పీ చైర్మన్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:20 PM

పాలకొల్లు మండలం గోరింటాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంగళవారం జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జడ్పీ చైర్మన్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అలాగే వైసిపి హయాంలో ఇచ్చిన హామీలను 90% పైగా అమలు చేయడం జరిగిందని అన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM