55 ద్విచక్ర వాహనాలు స్వాధీనం ముగ్గురి అరెస్ట్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:09 PM

బైకులు చోరీకి పాల్పడుతున్న ముగ్గురు యువకులను సత్తెనపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి వద్దనుండి 55 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన బైకులను రాజుపాలెం అటవీ ప్రాంతంలో మూడు చోట్ల దాచి ఉంచారు. 60 బైకులు అయిన తర్వాత మూడు భాగాలుగా పంచుకునే ఆలోచనలు దొంగలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు స్వాధీనం చేసుకున్న వాహనాలను పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.

Latest News

 
భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా Sat, Apr 20, 2024, 08:00 PM
చంద్రబాబు పుట్టినరోజు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ Sat, Apr 20, 2024, 07:55 PM
రెండు దొంగ ఓట్లు వేసైనా గెలిపించండి.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ Sat, Apr 20, 2024, 07:47 PM
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM