జోరు వానలోనూ ప్రతి గడపకు జోరుగా అడుగులు

by సూర్య | Tue, Oct 04, 2022, 05:03 PM

శ్రీకాకుళం జిల్లాఆమదాలవలస నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో 18 వ వార్డు పరిధిలో బొడ్డేపల్లి పేట లో మంగళవారం గడప గడపకు కార్యక్రమం కొనసాగింది. స్పీకర్ తమ్మినేని సీతారాంకు చిరుజల్లులు స్వాగతం పలికాయి. క్రమంగా కార్యక్రమం ఆసాంతం చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ గ్రామంలో ప్రతి గడపకు, , చేరుకొని ఉల్లాసంగా. ఉత్సాహంగా పలకరిస్తూ కార్యక్రమాన్ని స్పీకర్ కొనసాగించారు. వర్షం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయంటూ పలువురు సూచించినా. కార్యక్రమాన్ని కొనసాగించేందుకే స్పీకర్ మొగ్గుచూపారు. నవరత్నాల పథకాలు ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపుతున్నరని ప్రతి మహిళ కళ్ల లో ఆనందం వెల్లివిరుస్తుందని శాసన సభాపతి అన్నారు.

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం Tue, Apr 23, 2024, 07:49 PM
జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు కుటుంబమే రిచ్.. రెండు ఫ్యామిలీల ఆస్తుల వివరాలివిగో Tue, Apr 23, 2024, 07:44 PM
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం, వసతి గదులను బుక్ చేస్కోండి Tue, Apr 23, 2024, 07:40 PM
విశాఖ‌ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణకి వ్యతిరేకమే Tue, Apr 23, 2024, 07:34 PM
వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో సీఎం జగన్ ముఖాముఖీ Tue, Apr 23, 2024, 07:33 PM