ఏపీలో ఘోర విషాదం

by సూర్య | Tue, Oct 04, 2022, 02:56 PM

ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన 8 మంది విద్యార్థులు విహారయాత్ర కోసం సూర్యలంక బీచ్‌ కు వెళ్లారు. బీచ్‌లో స్నానం చేస్తుండగా విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరిని మత్స్యకారులు కాపాడారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను అభి (15), సిద్ధూ(15) గా గుర్తించారు. వీరు ఇంటర్ చదువుతున్నారని పోలీసులు తెలిపారు.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM