by సూర్య | Tue, Oct 04, 2022, 02:44 PM
విశాఖపట్నం: గాజువాక శ్రీ నగర్ లో నేవీ సైలర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాజువాక శ్రీ నగర్ లో నివాసముంటున్న మాటూరి మనోజ్ కుమార్ (30) నేవీ సైలర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రేమ విఫలం కావడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. విశయం తెలుసుకున్న గాజువాక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News