హత్య కేసులో ప్రధాన నిందితుడికి రిమాండ్

by సూర్య | Tue, Oct 04, 2022, 11:58 AM

సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు కి చెందిన పసుపులేటి రవితేజ హత్య కేసులో ప్రధాన నిందితుడు అజయ్ ను ఒంగోలు మొబైల్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్సై ఫిరోజ్ ఫాతిమా మంగళవారం తెలిపారు. అజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఒంగోలు మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో ఒంగోలు జైలుకు తరలించారు.


 

Latest News

 
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM
రైతు పై ఎలుగుబంటి దాడి Fri, Mar 29, 2024, 01:04 PM
కంబదూరులో పిల్లవాడి కిడ్నాప్ యత్నం విఫలం Fri, Mar 29, 2024, 01:00 PM
టిప్పర్ ఢీకొని యువకుడు మృతి Fri, Mar 29, 2024, 12:57 PM
గుత్తి ఆటో యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం పంపిణి Fri, Mar 29, 2024, 12:54 PM