శామ్యూల్ కుటుంబానికి టిడిపి నేతల పరామర్శ

by సూర్య | Tue, Oct 04, 2022, 11:57 AM

విజయనగర్ కాలనీలో విద్యుత్ఘాతానికి గురై మృతి చెందిన కాకాని శామ్యూల్ కుటుంబాన్ని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు సోమవారం రాత్రి చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. విద్యుత్ అధికారులు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే శామ్యూల్ మరణించాడని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుపేద అయిన శామ్యూల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

శామ్యూల్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు టీడీపీ అండగా ఉంటుందని మాణిక్యాలరావు చెప్పారు. టీడీపీ యువ నాయకుడు అమర్ నాథ్, సీనియర్ నాయకులు డేటా నాగేశ్వరరావు, తేజ, పలువురు దళిత నేతలు కూడా పాల్గొన్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM