ఇంటింటికీ కుళాయి సౌకర్యం

by సూర్య | Tue, Oct 04, 2022, 11:54 AM

జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుతో ఇంటింటికీ కుళాయి సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎంపీపీ పైల దేవదాస్లెడ్డి అన్నారు. కంచిలి మండలం లోని పెద్ద శ్రీరాంపురం పంచాయతీ పరిధిలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా ఇంటింటికీ కుళాయి పనులకు శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో సర్పంచ్ బల్లెడ సుమన్, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు గుమ్మిడి రామదాసు, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు లడ్డుకేశవ పాత్రో, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు దుర్గాసి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM