స్థలాన్ని పరిశీలించిన జడ్పీ చైర్మన్

by సూర్య | Tue, Oct 04, 2022, 11:49 AM

అన్నమయ్య జిల్లా మందపల్లి గ్రామంలో వరదల వలన కొట్టుకుపోయిన ముస్లిం స్మశాన వాటిక స్థలాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమరనాథరెడ్డి సోమవారం పరిశీలించారు. వరదల వలన ప్రహరీ గోడ కొట్టుకుపోయిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందించారు. జిల్లా పరిషత్ నిధులతో ప్రహరీ గోడను నిర్మిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. దీంతో ముస్లిం సోదరులు హర్షణ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మందపల్లి సర్పంచ్ శ్రీహరి, నరసయ్య, హరిబాబు, ముస్లిం సోదరులు, బిళ్ళ నరేష్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM