భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య

by సూర్య | Tue, Oct 04, 2022, 11:47 AM

భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈదర గ్రామానికి చెందిన షేక్ అల్లమ్మ(30) భర్త శ్రీను మద్యం తాగి రోజూ చిత్రహింసలు పెడుతున్నాడు. భరించలేనిఅల్లమ్మ పుట్టింటికి వచ్చి ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుందని తెలిపారు. మంగళవారం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 


 

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM