by సూర్య | Tue, Oct 04, 2022, 11:31 AM
అనంతపురం జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ఫ కాగినెల్లి మంగళవారం విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని ప్రతీ ఒక్కరూ సుఖసంతోషాలతో దసరా పర్వదినాన్ని జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దేవి నవరాత్రి ఉత్సవాలు మరియు దసరా వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు చేపట్టారు. దసరా ఉత్సవాలు జరిగే దేవాలయాలు, నవరాత్రి ఉత్సవాలు జరిగే అమ్మవారి ఆలయాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
Latest News