by సూర్య | Tue, Oct 04, 2022, 11:27 AM
జిల్లాలో కారం నుంచి నెయ్యి వరకు అన్నీ కల్తీల మయంగా మారుతున్నాయి. తయారీదారులు వినియోగదారుల ఆరోగ్యాల్ని విస్మరించి సొమ్ము చేసుకుంటున్నారు. నూనె, నెయ్యి, శనగపిండి వంటి వాటితో పాటు చివరికి ధనియాలు, బఠాణీలు వంటి వాటిని కూడా వదలడంలేదు. నూతన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఇద్దరు నూనె వ్యాపారులు, పరగి రోడ్డులో ఉన్న నూనె వ్యాపారి పెద్ద ఎత్తున గోదాములో లూజ్ విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Latest News