by సూర్య | Mon, Oct 03, 2022, 08:45 PM
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులతో ఏపీ రాష్ట్ర ప్రజలంతా శాంతి, సిరి సంపదలతో ఉండాలి అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి దుర్గామాత ఆశీస్సులు అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ వివరించారు.
Latest News