చరఖా తిప్పి నూలు వడికిన రాష్ట్రపతి

by సూర్య | Mon, Oct 03, 2022, 07:35 PM

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గుజరాత్‌లో గాంధీజీ నివాసం ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చరఖా తిప్పి నూలు వడికారు.  ఈ సందర్భంగా ఆమె ... ‘‘నేను గతంలో చరఖా తిప్పాను. కానీ, సబర్మతి ఆశ్రమంలో ఈ అనుభవం నా మనసును హత్తుకుంది. గాంధీజీ సిద్ధాంతాల్లోని అంతరార్థం తెలిసింది. అప్పటికీ.. ఇప్పటికీ ఎలాంటి మార్పులేని ఆశ్రమ పరిసరాలను చూస్తే ఆయన అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది’’ అంటూ ట్విటర్లో తన అనుభూతిని పంచుకున్నారు. 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM